తిరుమల, 2025 జూలై 04: అమెరికాలోని బర్
45 సంవత్సరాల పైబడిన విభాగం సిం గిల్స్ టెన్నిస్ పోటీలో టీటీడీ విజీవో శ్రీ ఎ.సురేంద్ర స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా, 55 సంవత్సరాల పైబడిన విభాగం సిం గిల్స్ టెన్నిస్ పోటీలో వీజీవో శ్రీ ఎన్టీవీ రామ్ కుమార్ కాం స్య పతకాన్ని సాధించారు.
ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ శ్ రీ బీ.ఆర్.నాయుడు, టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు విజేతలను అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల పోలీస్, ఫైర్ విభాగా ల నుంచి 9,000 మంది అథ్లెట్లు పాల్గొన్న ఈ ద్వైవార్షిక పోటీల్ లో టీటీడీ అధికారుల విజయాలు దే శానికే గర్వకారణమని, టీటీడీకి ఇది ఒక గొప్ప గౌరవంగా నిలిచిం దని కొనియాడారు.
అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్ య చౌదరి, జేఈవో శ్రీ వీ.వీరబ్ రహ్మం, సీవీఎస్వో శ్రీ మురళీకృ ష్ణలు కూడా విజేతలకు శుభాకాంక్ షలు తెలియజేశారు. ఈ జాతీయ స్థా యి విజయం టీటీడీ సెక్యూరిటీ, వి జిలెన్స్ విభాగం లోని అధికారుల నైపుణ్యాన్ని, నిబద్ధతను చాటిం దని, ప్రపంచవ్యాప్తంగా టీటీడీ ప్రతిష్టను మరింత పెంచేలా ఈ వి జయం తోడ్పడిందని పేర్కొన్నారు.

No comments :
Write comments