అన్నమయ్య జిల్లా
శ్రీ సౌమ్యనాథస్వామి, ధ్వజపటం, చక్రత్తాళ్వార్, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించారు. ఈ ఊరేగిం పు ద్వారా బ్రహ్మోత్సవాల ఏర్పా ట్లను స్వామివారు ముందుగా పర్ యవేక్షిస్తారని ప్రతీతి. శ్రీదే వి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి సమక్షంలో ధ్వజారోహణం ని ర్వహించారు. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్ రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని ఉద్దేశం. బ్రహ్మోత్సవాల్లో ప్ రతిరోజు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలు జరుగుతాయి.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్ రీమతి ప్రశాంతి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్ స్పెక్టర్ శ్రీ దిలీప్ పాల్గొ న్నారు.
No comments :
Write comments