శ్రీవారి భక్తు
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టి టిడిలో జరుగుతున్న పనులపై ఎప్ పటికప్పుడు సమీక్షించుకుని నిర్ దేశించిన సమయానికి పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూ చించారు. గుత్తేదారులలో అలసత్వం లేకుండా ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి నివేదిక సమర్పించాలని కోరారు. టిటిడిలో దళారి వ్యవస్థ, నకిలి టికెట్ల పేరుతో సేవల టికెట్ల అమ్మకాలు, అవినీతిపై మరింత నిఘా ఉంచేందుకు తగు చర్యలు తీసుకోవా లన్నారు. భక్తులకు మరింత నాణ్యం గా, వేగంగా సేవలు అందించేందుకు అలిపిరి టోల్ గేట్ ప్లాజా వద్ద చెకింగ్ పాయింట్ విస్తరణ, లేటె స్ట్ కెమెరాల ఏర్పాటు, వాహనాలు, లగేజీ స్కానింగ్ యంత్రాలు, సె క్యూరిటీ పెంచే అంశం తదితర అంశా లపై టిటిడి సెక్యూరిటీ, ఇంజనీరిం గ్, ఐటీ అధికారులు అంతర్జాతీయ విమానాశ్రయాలలో సౌకర్యాలను పరి శీలించి నివేదిక సమర్పించాలన్నా రు.
భక్తులకు మరింత సౌకర్యవంతంగా, పరిశుభ్రంగా, ఆధునిక సౌకర్యాలతో కళ్యాణ కట్ట కొరకు ఎంపిక చేసి న ప్రాంతంలో ప్రయోగాత్మకంగా ని ర్మాణం చేపట్టి దశలవారీగా విస్ తరణ చేసే అంశాన్ని పరిశీలించా లన్నారు. భక్తులకు అన్నప్రసాదా లు అందించేందుకు నిల్వ వుంచే వం టసామాగ్రి కోసం మార్కెటింగ్ గోడౌన్ లో కోల్డ్ స్టోరేజ్ ఏర్ పాటుపై చర్యలు తీసుకోవాలన్నారు. మాస్టర్ ప్లాన్ లో భాగంగా అలి పిరి భూదేవి కాంప్లెస్ లో ట్రా ఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్ మవారి ఆలయం, శ్రీ కపిలతీర్థం, నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేం కటేశ్వర స్వామి ఆలయం, నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం, అమరావతిలోని శ్రీ వేంకటేశ్వర స్ వామి ఆలయం, ఒంటిమిట్ట శ్రీ కోదం డరామ స్వామి ఆలయం, తిరుమలలోని పాపవినాసం, శిలాతోరణం ప్రాంతా లలో వేగంగా అభివృద్ధి కార్యక్ రమాలను పూర్తి చేయాలని ఆదేశించా రు. నవీ ముంబై, బాంద్రా, యానం, అనంతవరం, ఉల్లందూర్ పేట తదితర ప్రాంతాలలో ఆలయాల నిర్మాణాలపై తాజా పరిస్థితిని నివేదించాలన్ నారు.
ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ కె .వి. మురళీకృష్ణ, ఎఫ్.ఏ అండ్ సీ ఏవో శ్రీ ఓ. బాలాజీ, శ్రీ టివి సత్యనారాయణ, తదితర అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments