తిరుమల తిరుపతి
ఈ సందర్భంగా ఛైర్మెన్ మాట్లాడు తూ, సనాతన ధర్మాన్ని క్షేత్రస్ థాయికి తీసుకెళ్లేందుకు పలు కా ర్యక్రమాలను రూపొందించామన్నారు. విద్యార్థులకు మానవీయ మరియు నై తిక విలువలపై శిక్షణ ఇచ్చేందుకు సద్గమయ కార్యక్రమాన్ని జూలై 28న ప్రారంభించనున్నట్లు వెల్ లడించారు.
అదే విధంగా టిటిడి ఆలయాలలో మహి ళల కొరకు గాజులు, పసుపు, కుంకు మ మరియు అక్షింతలు సమర్పించే ప్ రత్యేక కార్యక్రమాన్ని సౌభగ్యం పేరుతో ఆగష్టు 08వ తేదీన ప్రారం భిస్తారన్నారు. వీటితో పాటు అక్ టోబర్ 02వ తేదీన మన వారసత్వం, ఆగష్టు 15వ తేదీన సన్మార్గం, ఆగష్టు 31న హరికథా వైభవం, అక్టో బర్ 02న అక్షర గోవిందం, డిసెం బర్ 01న భగవద్గీతానుష్టానం - బో ధన, 2026 ఏడాది వేసవి సెలవులలో 16 సంవత్సరాల వయసు లోపు పిల్లలకు సంప్రదాయ భజనపై భజే శ్రీనివాసం - సంప్రదాయ భజన శిక్షణ కార్యక్ రమాన్ని చేపడుతామన్నారు. వీటితో పాటు వన - నిధి, గిరిజనార్థనం లాంటి కార్యక్రమాలను రూపొందించి నట్లు ఛైర్మెన్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో శ్ రీ వి. వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ మురళీ కృష్ణ తదితరులు పాల్ గొన్నారు.

No comments :
Write comments