శ్రీ మరీచి మహర్
టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్ రాజెక్టు, శ్రీ వైఖానస దివ్య సి ద్ధాంత వివర్ధిని సభ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్ యక్రమంలో ముందుగా స్వామి, అమ్ మవార్ల చిత్ర పటాలకు, మరీచి మహర్షి చిత్ర పటానికి మంగళ హా రతులుసమర్పించారు.
అనంతరం వక్తలు మాట్లాడుతూ వైఖా నస శాస్త్రానికి మూలపురుషుడైన శ్రీ విఖనస మహర్షి శిష్యుడైన శ్ రీ మరీచి మహర్షి విమానార్చన కల్ పం అనే గ్రంథాన్ని రచించారని తె లిపారు. శ్రీవారి ఆలయంలో నిర్ వహించే ఆరాధన, విధి విధానాలకుఈ గ్రంథం ఎంతో ప్రామాణికమైందన్నా రు. ఈ గ్రంథంలో పేర్కొన్న విధం గానే శ్రీవారికి అష్టదళ పాదపద్ మారాధన సేవ జరుగుతోందని చెప్పా రు.
ఈ కార్యక్రమంలో వైఖానస ఆగమ పండి తులు శ్రీ గంజాం ప్రభాకరాచార్యు లు, టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు లు శ్రీ అర్చకం అనంతశయనం దీక్షి తులు, ఖాద్రి నరసింహాచార్యులు, శ్రీ పి.కే.వరదన్ భట్టాచార్యన్, ఎస్వీ వేదవిశ్వవిద్యాలయం ఆచార్ యులు శ్రీ గంజాం రామకృష్ణ, జాతీ య సంస్కృత విద్యాపీఠం ఆచార్యులు శ్రీ తనోజు విష్ణువర్ధన్, ధర్ మగిరివేద విజ్ఞాన పీఠం విద్యార్ థులు పాల్గొన్నారు.

No comments :
Write comments