అన్నమయ్య జిల్లా
ఇందులో భాగంగా సాయంత్రం 6 గంటల నుండి అర్చకుల వేదమంత్రోచ్ఛా రణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్ పయాగం వైభవంగా జరిగింది. చామంతి , గన్నేరు, మల్లెలు, రుక్షి, కనకాంబరాలు, రోజా, సంపంగి, తా మర, కలువ, మొగలిరేకులు వంటి 12 రకాల పూలు, తులసి, మరువం. ధవ నం వంటి 4 రకాల ఆకులతో స్వామి, అమ్మవార్లకు యాగం నిర్వహించారు. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్ తులు తన్మయత్వం చెందారు.
జూలై 5 నుండి 13వ తేదీ వరకు వా ర్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిం చిన విషయం విదితమే. ప్రకృతి వై పరీత్యాల నుంచి భక్తులను కాపాడా లని స్వామివారిని ప్రార్థిస్తూ, భూమాతను ప్రసన్నం చేసుకునేందు కు శ్రీవైష్ణవాలయాలలో పుష్పయాగం నిర్వహిస్తారు. అదేవిధంగా బ్ రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైం కర్యాల్లో గానీ తెలియక ఏవైనా లో పాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్ చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తా రు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్ తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెం ట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ దిలీప్, ఆల య అర్చకులు, విశేష సంఖ్యలో భ క్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments