తిరుమల శ్రీవారి
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, తి రుమలలో కాటేజీల నిర్వహణ కోసం నూ తన విధానాన్ని తయారు చేయాలని కో రారు. భక్తులకు సౌకర్యవంతంగా ఉం డేలా దాతలు కాటేజీలు నిర్మించేం దుకు వీలుగా విధాన పరమైన బ్లూ ప్రింట్ ను తయారు చేయాలన్నారు. అదే సమయంలో దాతలకు ప్రివిలేజస్, దాతలకు కల్పించిన సౌకర్యాల ని ర్వహణ, గదుల నిర్వహణ, సుందరీకరణ, పచ్ చదనం, పార్కింగ్, కాటేజ్ డిజైన్ , కాటేజీలలో శ్రీవారి ఫోటో, పె యింటింగ్, భక్తి భావం ఉట్టిపడే లా గదుల నిర్మాణం తదితర అంశాలపై సమగ్ర నివేదిక తయారు చేయాలని సూచించారు. నిర్దేశించిన సమయాని కి దాతలు కాటేజీలను నిర్మించి టిటిడికి అప్పగించేలా, దాతలకు కేటాయించిన ప్రివిలేజేస్ దుర్వి నియోగం కాకుండా చూడడం ,కాటేజీల నిర్మాణానికి దాతల ఎంపిక, విధి విధానాలు, బాధ్యతలు తదితర అంశా లు పారదర్శకంగా ఉండేలా నిబంధనలు రూపొందించాలన్నారు. అదే విధంగా కాటేజీల నిర్మాణం స్థిరంగా, సమాన ప్రాతిపదికన నిర్మాణం, ని ర్మాణ సమయంలో నిబంధనలను అతిక్ రమిస్తే స్పష్టంగా ఎలాంటి చర్ యలు తీసుకోవాలనే అంశాలను ముందు గా అంచనా వేసుకుని స్థిరంగా, శా శ్వతంగా ఉండేలా నిబంధనలు రూపొం దించాలని ఈవో సూచించారు.
అంతకుముందు నూతన కాటేజీల నిర్ మాణానికి సంబంధించి విధానపరమైన అంశాలపై టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి వర్చువల్ ద్వారా ఈవోకు వివరించారు.
ఈ కార్యక్రమంలో రిసెప్షన్ శాఖ డిప్యూటీ ఈవో శ్రీ భాస్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
.jpg)
No comments :
Write comments