తిరుపతి శ్రీ
సాయంత్రం కలశ స్థాపనం, కలశ పూజ, అగ్ని కార్యం, హోమం, లఘు పూర్ ణాహూతి, గ్రంధి పవిత్ర ప్రతిష్ ట నిర్వహిస్తారు.
జూలై 08న ఉదయం గ్రంథి పవిత్ర సమర్పణ, సాయంత్రం యాగశాలపూజ, హోమం చేపడతారు.
జూలై 09న ఉదయం మహాపూర్ణాహుతి, కలశోధ్వాసన, పవిత్ర సమ ర్పణ నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు పంచమూర్తు లైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్ నేశ్వరస్వామి, శ్రీ సుబ్రమణ్యస్ వామి, శ్రీ చండికేశ్వరస్వామివా ర్లు పుర వీధుల్లో విహరించి భక్ తులకు దర్శనం ఇవ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.






No comments :
Write comments