తిరుమలలో సోమవారం
సాయంత్రం సహస్రదీపాలంకార సే వ అనంతరం శ్రీదేవి, భూదేవి సమే త శ్రీమలయప్ప స్వామివారు పురుశై వారితోటకు వేంచేపు చేశారు. అక్ కడ నివేదనల అనంతరం స్వామి, అమ్ మవార్లు బయల్దేరి పొగడ చెట్టు వద్దకు రాగానే హారతి ఇచ్చారు. శేషహారతి, పుష్ప మాల, శ్రీ శఠా రి పొగడ చెట్టునకు సమర్పించారు. శ్రీ శఠారికి అభిషేకం అనంతరం తిరిగి తిరుచ్చిపై ఉంచారు. అక్ కడినుంచి స్వామి, అమ్మవార్లు తి రిగి ఆలయ మాడ వీధుల గుండా ఊరేగిం పుగా శ్రీవారి ఆలయానికి చేరుకు న్నారు.
ఈ కార్యక్రమంలో పేష్కార్ శ్రీ రామ కృష్ణ, పారు పత్తేదార్ శ్రీ హిమంత గిరి, ఇతర అధికారులు పా ల్గొన్నారు.





No comments :
Write comments