శ్రీవారి భక్తు
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ శ్రీవాణి దర్శన టికెట్ల కోసం భక్తులు ఉదయం 5 గంటల నుంచే క్యూ లైన్లలో నిలబడుతున్నారని చెప్పా రు. ఈ నేపథ్యంలో భక్తులకు సు లభతరంగా టికెట్లు జారీ చేసేందు కు అత్యాధునిక మౌలిక సదుపాయాలతో రూ.60 లక్షల వ్యయంతో ఈ నూతన కౌం టర్లను నిర్మించినట్లు తెలిపారు .
రేపటి నుంచే ఈ కౌంటర్ల ద్వారా భక్తులకు టికెట్ల పంపిణీ ప్రారం భం అవుతుందని, భక్తులు ఈ సదుపా యాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
అనంతరం హెచ్ వీసీ, ఏఎన్సీ ప్రాం తాల్లో భక్తుల సౌలభ్యం కోసం నూ తనంగా ఆధునీకరించిన ఉప విచారణ కార్యాలయాలను టీటీడీ చైర్మన్ ప్ రారంభించి భక్తుల కోసం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను పరిశీలిం చారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి సుచిత్ర ఎల్లా, శ్రీ జంగా కృష్ణమూర్తి, శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, శ్రీ శాం తా రామ్, శ్రీ నరేష్, శ్రీ సదా శివరావు, శ్రీ నర్సిరెడ్డి, శ్ రీమతి జానకి దేవి, టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌ దరి, ఇతర అధికారులు పాల్గొన్నా రు.















No comments :
Write comments