శ్రీనివాస కల్యా
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, కలియుగ దైవం శ్రీనివాసుడి వైభవా న్ని మరింత విశ్వ వ్యాప్తం చేసేం దుకు శ్రీనివాస కల్యాణోత్సవాలను చేపడుతున్నారని, టిటిడి ప్రతి ష్ట మరింత పెంచేలా కల్యాణోత్సవా ల నిర్వహణకు నివేదిక రూపొందించా లని కల్యాణోత్సవం ప్రాజెక్ట్ అధికారులను ఈవో ఆదేశించారు. శ్ రీనివాస కల్యాణోత్సవాలను వ్యాపా ర దృక్పధంతో కాకుండా భక్తి భావం తో నిర్వహించే సంస్థలు, నిర్ వహణ వ్యక్తుల ఎంపిక , ఏ ప్రాంతం లో కల్యాణోత్సవం నిర్వహిస్తున్ నారు, ఆర్థిక, న్యాయపరమైన తది తర అంశాలపై ముందుగా ఎంవోయూ చేసు కునేలా పటిష్ట నియమాళిని రూపొం దించాలన్నారు.
ఇప్పటికే ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్ యంలో కల్యాణోత్సవాలను విదేశాల్ లో నిర్వహిస్తున్న క్రమంలో ప్ రణాళికా బద్ధంగా శ్రీనివాస కల్ యాణాల నిర్వహణకు చర్యలు తీసుకో వాలని సూచించారు. విదేశాల్లో కల్యాణోత్సవాల నిర్ వహణలో చేయవలసిన పనులు, చేయరాని పనుల జాబితాను రూపొందించి, అందు కు అనుగుణంగా పటిష్టంగా నిర్ వహణకు నిబంధనలు తయారు చేయాలన్ నారు.
అనంతరం తిరుమలలో వ్యర్థాల నిర్ వహణపై సమీక్ష నిర్వహించిన ఈవో, వ్యర్థాల నిర్వహణలో టెండర్ ప్ రక్రియను వేగవంతం చేయాలని ఆదేశిం చారు.
ఈ కార్యక్రమంలో సీఈ శ్రీ టివి సత్యనారాయణ, డిపిపి సెక్రటరీ శ్ రీ శ్రీరామ్ రఘునాథ్, డిప్యూటీ ఈవోలు శ్రీ గోవిందరాజన్, శ్రీ సోమన్నారయణ తదితర అధికారులు పా ల్గొన్నారు.



No comments :
Write comments