టిటిడికి అనుబం
శ్రీ సిద్ధేశ్వరస్వామివారి వా హనసేవలు :
శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం ఉదయం 06.16 గం. లకు ధ్వజారోహణంను చేపట్టారు. సా యంత్రం 06 గం.లకు హంసవాహన సేవపై స్వామివారు విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. ప్రతి రోజూ ఉదయం 08.00 గం.లకు, సాయంత్రం 06.00 గం.లకు వాహన సేవలు జరుగను న్నాయి.
జూలై 11న సాయంత్రం 6.00 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చె ల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్ గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీ యం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్ పం, అన్నప్రసాదం బహుమానంగా అం దజేస్తారు. జూలై 14న ఉదయం 10.00 - 12.00 గంటలకు వసంతోత్సవం, త్రి శూలస్నానం, సాయంత్రం 05.00 - 06.00 గం.ల మధ్య ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. జూలై 15వ తేదీన ఉదయం 09.00 గం. లకు స్నపన తిరుమంజనం, రాత్రి 06.00 - 08.00 గం.ల మధ్య పుష్పయాగం చే పడుతారు.
శ్రీ చెన్నకేశవస్వామివారి వా హనసేవలు :
జూలై 06న ఉదయం 9 నుండి 10 గంటల మధ్య సింహలగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారం భమయ్యాయి. రాత్రి 07.00 గం.లకు శేషవాహన సేవ నిర్వహిస్తారు. ప్ రతిరోజు ఉదయం 09.00 గం.లకు, రా త్రి 07.00 గం.లకు వాహన సేవలు ప్రారంభమవుతాయి.
జూలై 11వ తేదీ సాయంత్రం 6 గం. లకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుం ది. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పా ల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్ తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఆ తరువాత రాత్రి 08.30 గంటలకు గజ వాహనంపై స్వామివారు విహరిస్తారు. జూలై 14న ఉదయం 09.30 - 10.15 గంటలకు చక్రస్నానం నిర్ వహిస్తారు. అదేరోజు సాయంత్రం 6. 00 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్ మోత్సవాలు ముగియనున్నాయి.
జూలై 15వ తేదీన సాయంత్రం 6 నుం డి రాత్రి 8 గంటల వరకు పుష్పయా గం ఘనంగా జరుగనుంది. బ్రహ్మోత్ సవాల సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్ య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతి రోజూ హరికథలు, ఆధ్యాత్మిక, భక్ తి సంగీత కార్యక్రమాలు నిర్వహి స్తారు.
ఈ కార్యక్రమంలో సూపరింటెండ్ శ్ రీ వై. హనుమంతయ్య, టెంపుల్ ఇన్ పెక్టర్ శ్రీ డి. బాలాజీ, అర్ చకులు, భక్తులు తదితరులు పాల్గొ న్నారు.






No comments :
Write comments