తిరుమలలో జరు
ఈ సందర్భంగా తిరుపతిలో ఎస్ఎస్ డీ కౌంటర్ల నిర్వహణ, అన్నప్ రసాదం విభాగం ఆధునీకరణ, పరకా మణి నిర్వహణ, పారిశుద్ధ్యం, టా స్క్ ఫోర్స్ బృందాల ద్వారా బాలా జీ నగర్ గృహాల పరిశీలన, కాలి బాట మార్గాలలోని దుకాణాల తనిఖీ లు, యాత్రికుల వసతి సముదాయాల్లో కేంద్రీకృత లాకర్ కేటాయింపు వ్ యవస్థ, ఎఫ్ఎంఎస్ మొబైల్ యా ప్ వినియోగం, తిరుమలలో ల్యాండ్ స్కేప్ సర్వే, కొత్తగా రూపొంది స్తున్న కాటేజ్ డొనేషన్ పాలసీ, సీఆర్వో పునర్నిర్మాణం వంటి అం శాలపై వివరంగా చర్చించారు.
భక్తులకు మెరుగైన సేవలు అందిం చేందుకు నిర్దేశిత సమయంలోపు తమకు కేటాయించిన పనులను పూ ర్తి చేయాలని ఇంజినీరింగ్ అధి కారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీ రబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ ము రళీ కృష్ణ (వర్చువల్ గా హా జరవ్వగా), డీఎఫ్వో శ్రీ ఫణి కుమార్ నాయుడు, సిఈ శ్రీ సత్ య నారాయణ, ట్రాన్స్ పోర్ట్ అం డ్ ఐటీ జీఎం శ్రీ శేషారెడ్డి, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ వేంకటేశ్ వర్లు, టౌన్ ప్లానింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అధికారి శ్రీ రాముడు, డిప్యూటీ ఈవోలు శ్ రీ భాస్కర్, శ్రీ సోమన్నారా యణ, ఇతర అధికారులు పాల్గొన్ నారు.

No comments :
Write comments