తిరుమల తిరుపతి
సద్గమయ కార్యక్రమంలో విద్యార్థు లకు భక్తి భావం, భగవద్గీత పరి చయం, మానవీయ కోణం, నైతిక విలు వలు, వ్యక్తిత్వ వికాసం, క్విజ్ , సింహహలోకనం, విద్యార్థులలో సృ జనాత్మకత, నాయకత్వ లక్షణాలు, వా స్తవ ప్రపంచాన్ని అధ్యయనం చేయడం , వ్యక్తిగత పురోగతి, సమాజంలో భాగస్వామ్యం, నైపుణ్యాలు, మన సం స్కృతి - సాంప్రదాయాలు తదితర అం శాలపై విశ్లేషనాత్మకంగా శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 31వ తేదీ చివరి రోజు శి క్షణ అనంతరం విద్యార్థులకు సంబం ధిత అంశాలపై పుస్తక ప్రసాదాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తు న్నారు.
తిరుపతి ఎస్.జి.ఎస్. హైస్కూల్ లో జరిగిన కార్యక్రమంలో డిపిపి కార్యదర్శి శ్రీ శ్రీరామ్ రఘునా థ్, డిఈవో శ్రీ వెంకట సునీల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నా రు.







No comments :
Write comments