వాల్మీకిపురం శ్
జూలై 30వ తేదీన ఉదయం యాగశాల పూ జ, ఉదయం 10 గంటలకు స్నపన తి రుమంజనం ఘనంగా నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఊంజల్సేవ, సాయంత్రం 6.30 గంటలకు శ్రీ సీతా రాముల శాంతి కళ్యాణం, రాత్రి 8 గంటలకు హనుమంత వాహనసేవ నిర్ వహించనున్నారు.
జూలై 31న ఉదయం యాగశాల పూజ, ఉద యం 6.30 గంటలకు స్నపనతిరుమం జనం నిర్వహిస్తారు. అనంతరం శ్రీ రామ పట్టాభిషేక మహోత్సవం వైభవం గా జరుగనుంది. సాయంత్రం 6 గం టలకు ఊంజల్ సేవ, రాత్రి 8 గం టలకు గరుడ వాహనంపై శ్రీపట్టాభి రాముడు విహరించి భక్తులకు దర్ శనభాగ్యం కల్పిస్తారు. అనంతరం మహాపూర్ణాహుతి, కుంభోద్వాసన, కుం భప్రోక్షణం నిర్వహించనున్నారు.
గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చె ల్లించి శ్రీరామ పట్టాభిషేకం ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృ హస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె , అన్నప్రసాదం బహుమానంగా అందజే స్తారు.
ఈ మూడు రోజుల పాటు టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్ య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరి కథలు, భజనలు, ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్నా యి.
ఆలయ ప్రాశస్త్యం
శ్రీ పట్టాభిరామస్వామి వారి ఆలయం చాలా పురాతనమైనది. జాంబవం తుడు ఇక్కడ సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్ను, హనుమత్ సమేత శ్రీ పట్టాభిరామస్వామివారిని ప్రతిష్ ఠించాడని ఇక్కడి స్థలపురాణం. ఈ ఆలయ ద్వారం ఉత్తర దిక్కుకు ఉన్ నది. ఈ ఆలయం చోళుల శైలితో నిర్ మించబడినది.
ఈ కార్యక్రమంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ , అర్చకులు, అధికారులు పాల్గొన్ నారు.

No comments :
Write comments