జమ్మలమడుగు శ్
సెప్టెంబరు 2న చతుష్టార్చాన , అగ్ని ప్రతిష్ట, పవిత్ర ప్ రతిష్ట, సాయంత్రం 6 గంటలకు యా గశాలలో వైదిక కార్యక్రమాలు నిర్ వహించనున్నారు. సెప్టెంబరు 3న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 4న పూర్ణాహుతి, పవిత్రవితరణ, స్ వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు జరుగనున్నాయి.
యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగు తుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్ రతకు ఎలాంటి లోపం రానీయకుండా ని వారించేందుకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్ వహించడం ఆనవాయితీ.

No comments :
Write comments