తిరుచానూరు శ్
ఉదయం 7 నుండి 9.30 గంటల వరకు కో యిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్ టనున్నారు. ఈ కారణంగా కల్యాణో త్సవం, ఊంజల్సేవను రద్దు చేశారు.
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 5 నుండి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు శాస్త్రోక్ తంగా జరుగనున్నాయి. సెప్టెంబ రు 4న సాయంత్రం పవిత్రోత్సవా లకు అంకురార్పణ నిర్వహిస్తారు .
సెప్టెంబరు 5న పవిత్ర ప్రతిష్ ఠ, సెప్టెంబరు 6న పవిత్ర సమర్ పణ, సెప్టెంబరు 7న మహాపూర్ణాహు తి నిర్వహిస్తారు.
.jpg)
No comments :
Write comments