మాతృశ్రీ తరిగొం
ఈ సందర్భంగా ఈవో టిటిడి అందిస్ తున్న అన్న ప్రసాదాల రుచి, నాణ్ యతపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. భక్తులు టిటి డి అందిస్తున్న అన్న ప్రసాదాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
అంతకుముందు ఈవో, అదనపు ఈవోతో కలసి అన్న ప్రసాద భవనంలో అన్న ప్రసాదాలు స్వీకరించారు. తరువా త కియోస్క్ మిషన్ ద్వారా ఎస్వీ అన్నప్రసాద ట్రస్ట్ కు విరాళం అందించారు.
అనంతరం ఈవో అన్నప్రసాద భవనంలోని క్యూలైన్లు, పరిశుభ్రత, ముడి సరుకుల నిల్వ గది తదితర ప్రాంతా లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తర్వాత ఈవో గ్యా స్ ప్లాంట్ ను కూడా పరిశీలించా రు.
ఈ కార్యక్రమంలో అన్న ప్రసాదం డి ప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.






No comments :
Write comments