విజయవాడ
ఉదయం 7.30 గంటలకు మహా పూర్ణాహు తి నిర్వహించారు. అనంతరం ఉదయం 11.25 గంటలకు తులాలగ్నంలో కళా వాహనం, ప్రథమ కాలార్చనము, మహా సంప్రోక్షణ, అక్షతారోహణ, బ్రహ్ మ ఘోష తదితర కార్యక్రమాలు నిర్ వహించి, భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఆగమ సలహాదారు శ్రీ భావనారాయణ చార్యులు, కం కణ బట్టర్ శ్రీ మురళీకృష్ణ స్వా మి అయ్యంగార్, ఇంజనీరింగ్ అధికా రులు శ్రీ నాగభూషణం, సురేంద్రనా థ్ రెడ్డి, శ్రీ జగన్మోహన్, సూ పరింటెండెంట్ శ్రీ మల్లికార్జు న, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ లలితా రమాదేవి అర్చకులు, భక్ తులు పాల్గొన్నారు.

No comments :
Write comments