ఈ ఏడాది సెప్
ఈ సందర్భంగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్ టమైన భద్రతా ఏర్పాట్లు చేయా లని అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా తిరుమలలోని ప్రతి ప్రాంతంపై నిఘా ఉంచుతూ టెక్నాలజీని విని యోగించి భద్రతా ఏర్పాట్లు చే యాలని తెలిపారు.
బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు సీఎం పట్టు వస్త్రాల సమర్ ఫణ నేపథ్యంలో పటిష్టమైన బం దోబస్తు ఏర్పాటు చేసేందుకు చ ర్యలు తీసుకోవాలన్నారు. బ్ర హ్మోత్సవాల్లో ముఖ్య రోజులైన పెద్దశేష వాహనం, గరుడ వాహనం , రథోత్సవం, చక్రస్నానం రో జుల్లో భద్రతపై ప్రత్యేక దృ ష్టి పెట్టాలని ఆదేశించారు.
వాహన సేవలను తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బం ది కలగకుండా గ్యాలరీలు, ప్ రవేశ, నిష్క్రమణ మార్గాలను ప్రణాళికాబద్ధంగా రూపొందించా లని చెప్పారు. బ్రహ్మోత్సవ రోజుల్లో వాహన రద్దీకి అనుగు ణంగా ట్రాఫిక్ సమస్య తలెత్త కుండా ప్రత్యేక పార్కింగ్ లు ఏర్పాటు చేయాలని సంబంధిత విజి లెన్స్, సెక్యూరిటీ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో టీటీడీ వీజీవోలు శ్రీ రామ్ కుమార్, శ్రీ సురేం ద్ర, ఇతర అధికారులు పాల్గొన్ నారు.




No comments :
Write comments