కేంద్ర రోడ్డు
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్ లాడుతూ, దేశం సుసంపన్నంగా ఉండా లని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవా రిని ప్రార్థించినట్లు కేంద్రమం త్రి శ్రీ నితిన్ గడ్కరీ తెలి పారు.
ముందుగా ఆలయం వద్ద రాష్ట్ర రవా ణా శాఖ మంత్రి శ్రీ ఎం. రాంప్ రసాద్ రెడ్డి, టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామల రావు, జేఈవో శ్రీ వి . వీరబ్రహ్మం కేంద్ర మంత్రి శ్ రీ నితిన్ గడ్కరీకి స్వాగతం పలి కారు. ఆలయంలోకి చేరుకున్నాక ధ్ వజస్తంభానికి మొక్కులు చెల్లిం చారు. అనంతరం ఆయన దంపతులు అమ్ మవారిని దర్శించుకున్నారు.
అమ్మవారి వేద పండితులు వేద ఆశీ ర్వచనాలతో మంత్రి దంపతులను ఆశీ ర్వదించారు. అనంతరం ఆశీర్వాద మం డపంలో గౌ|| కేంద్ర మంత్రికి టి టిడి ఈవో శ్రీ జె. శ్యామలరావు అమ్మవారి ప్రసాదాలు, వస్త్రాలను కేంద్ర మంత్రికి అందచేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు మెంబర్ శ్రీ జి. భాను ప్రకాష్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, అర్చకులు శ్రీ బా బు స్వామి, ఏఈవో శ్రీ దేవరాజులు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్ గొన్నారు.







No comments :
Write comments