అన్నమయ్య జి
ఉదయం 5 గంటలకు స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, యాగశా లలో వైదిక కార్యక్రమాలు నిర్ వహించారు. అనంతరం పవిత్ర వి తరణ, పవిత్ర జల ప్రోక్షణ, మహాపూర్ణాహుతితో పవిత్రోత్స వాలు ముగిశాయి.
తరువాత సాయంత్రం 6 గంటలకు తి రువీధి ఉత్సవం జరుగనుంది.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, సూప రింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్ప్క్టర్ శ్రీ బాలాజీ, ఆలయ అర్చకులు, విశేష షంఖ్యలో భక్తులు పాల్గొన్నారు .

No comments :
Write comments