తిరుపతి శ్రీ
రూ.26 లక్షల విలువైన 257 గ్రాము ల బంగారు తులసి దళాలపై గాయత్రి బీజాక్షరాలు చెక్కబడిన హారంను దాత ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్నకు అందించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్ చకులు శ్రీ ఆనంద కుమార్ దీక్షి తులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్ రీ సురేష్, ఇతర అధికారులు పాల్ గొన్నారు.

No comments :
Write comments