తిరుచానూరు శ్
మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తన్మయత్వంతో నాలుగుమాడ వీధుల్లో రథాన్ని లాగారు. కర్పూర హారతు లు సమర్పించి అమ్మవారిని దర్శిం చుకున్నారు.
స్వర్ణరథోత్సవంలో ఈవో శ్రీ జె. శ్యామల రావు దంపతులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీ వాణి, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.









No comments :
Write comments