తిరుమల శ్రీవా
ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూ దేవి సమేత శ్రీ మలయప్పస్వామివా రిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపుచేశారు. అక్కడ హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్ టారు. అనంతరం సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్ వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుం గంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా వేద పండి తులు పంచసూక్తాలను పఠించారు. ఆ తర్వాత పవిత్ర ప్రతిష్ట జరిగిం ది. మధ్యాహ్నం స్వామి, అమ్మవార్ లకు విశేష సమర్పణ చేశారు.
అనంతరం సాయంత్రం శ్రీదేవి, భూదే వి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహ రించి భక్తులకు దర్శనమిస్ తారు. రాత్రి యాగశాలలో వైదిక కా ర్యక్రమాలు జరుగనున్నాయి.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీ శ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్ రీశ్రీ చిన్నజీయర్ స్వామి, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ ప్రధాన అర్చకులు, డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పే ష్కర్ శ్రీ రామకృష్ణ, భక్తులు పాల్గొన్నారు.






No comments :
Write comments