దేవుని కడప
ఇందులో భాగంగా ఉదయం 9.30 గంట లకు మహాపూర్ణాహుతి, ఉదయం 10 నుం చి 11.15 గంటల మధ్య తులా లగ్నం లో బాల బింబ ప్రతిష్ట, బాలా లయ సంప్రోక్షణ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, సూపరిండెం ట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఈశ్వర్ రె డ్డి, అర్చకులు పాల్గొన్నారు.






No comments :
Write comments