తిరు
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తి రుమలలో ఉత్పత్తి అవుతున్న తడి చెత్తను ఉపయోగించి బయో గ్యాస్, ఎరువులు తయారు చేయడం కోసం టీటీ డీ–ఐఓసీఎల్ భాగస్వామ్యంతో బయోగ్ యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విభజన అవసరం లేకుండా ఏవిధంగా వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా అమలు చేయగలమో అలాం టి పద్ధతులను అన్వేషించాలని ఆదే శించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖ శాస్త్రవేత్త పద్మశ్రీ శరద్ ఖలే , బయోడిగ్రేడబుల్ వ్యర్థాలను ఉపయోగించి బయో గ్యాస్ ఉత్పత్తి చేయడం పర్యావరణ అనుకూల పరిష్కా రం అని పేర్కొన్నారు. త్వరలో టీ టీడీకి అనువైన ప్రణాళికను అందజే స్తానని హామీ ఇచ్చారు. అలాగే కూ రగాయల వ్యర్థాలతో ఇళ్లలోనే సేం ద్రీయ ఎరువులు తయారీ విధానాన్ని ప్రదర్శించారు.
ఈ సమావేశంలో టీటీడీ సీఈ శ్రీ సత్యనారాయణ, ఈఈ శ్రీ సుధాకర్, డిప్యూటీ ఈవో శ్రీ సోమన్నారాయణ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మధుసూ దన్, శాస్త్రవేత్తలు శ్రీ సందీ ప్ అసోలేకర్, శ్రీ బౌ నిపుర్తే తదితరులు పాల్గొన్నారు.




No comments :
Write comments