అన్నమయ్య జి
అనంతరం ప్రాణ ప్రతిష్టాహవనము, మహా పూర్ణాహుతి, నివేదన, ధ్వజస్ తంభ నిర్మూలన, బింబ, అగ్ని కుం డ ప్రదక్షణ, ధ్వజస్తంభ ఉద్వా సనలు, మహా నివేదన, గర్భగుడిలోకి ప్రవేశం, ధ్వజస్తంభం జీర్ణోద్ ధరణ, ఆచార్య మర్యాద, తీర్థప్రసా ద గోష్టి చేపట్టారు.
టిటిడి ఆగమ సలహాదారులు శ్రీమాన్ కాండూరి శ్రీనివాసాచార్య స్వా మి ఆధ్వర్యంలో పాంచరాత్ర ఆగమోక్ తంగా ధ్వజస్తంభ జీర్ణోద్ధరణ చే పట్టారు. ఈ కార్యక్రమంలో కంకణ భట్టర్ శ్రీ కె. ధనుష్ భట్టర్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్ రీమతి వరలక్ష్మీ, అర్చకులు, అధి కారులు, సిబ్బంది పాల్గొన్నారు.




No comments :
Write comments