కార్వే
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతం తో స్వామి, అమ్మవార్లను మేల్ కొలిపి, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, శుద్ది జరిగింది. ఉద యం 10 గంటలకు ఆచార్య రుత్వి క్ వరణం నిర్వహించారు. సాయం త్రం 6 గంటల నుండి మేదినీ పూ జ, మృత్సంగ్రహణం, సేనాధిపతి తిరువీధి ఉత్సవం, అంకురార్పణం నిర్వహించారు.
ఆగస్టు 20వ తేదీన ఉదయం మూలవర్ లకు తిరుమంజనం, పవిత్రాల సమర్ పణ నిర్వహిస్తారు. సాయంత్రం 5. 30 గంటలకు తిరువీధి ఉత్సవం, యా గశాలలో వైధిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి.
వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌ చం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీ కుల వల్లగానీ, సిబ్బంది వల్ల గా నీ తెలియక ఇటువంటి దోషాలు జరుగు తుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుం డా నివారించేందుకు ప్రతి ఏడాదీ పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అధికా రులు, ఆలయ అర్చకులు పాల్గొన్ నారు.

No comments :
Write comments