ఆడికృతిక పర్
ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో తిరు త్తణి ఆలయ చైర్మన్ శ్రీ శ్రీధర్ , తమిళనాడు దేవాదయశాఖ జాయింట్ కమిషనర్ శ్రీమతి రమణి టీటీడీ చై ర్మన్కు స్వాగతం పలికారు.
తదుపరి మంగళవాయిద్యాల నడుమ చైర్ మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు టీటీడీ తరఫున పట్టు వస్త్రాలను తిరుత్ తణి దివ్య క్షేత్రంలో "తనీకేసన్ '' గా పూజలందుకునే శ్రీ సుబ్రహ్ మణ్యస్వామివారికి సమర్పించారు.
వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్ యస్వామివారి దర్శన అనంతరం ఆలయ అర్చకులు టీటీడీ చైర్మన్ బీ.ఆర్ . నాయుడుకు ఆశీర్వచనం అందించి, పట్టువస్త్రాలతో సత్కరించి తీర్ థప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మా ట్లాడుతూ టీటీడీ తరఫున శ్రీ సు బ్రహ్మణ్యస్వామివారికి శ్రీవారి పట్టువస్త్రాలను సమర్పించడం సం తోషంగా ఉందన్నారు. ఆడికృతిక పర్ వదినం సందర్భంగా లక్షలాది మంది భక్తులు తిరుత్తణి చేరుకుంటున్ నారని, భక్తులందరికీ స్వామివారి అనుగ్ రహం లభించాలని కోరుకుంటున్నానని తెలియజేశారు.







No comments :
Write comments