శ్రీవారి బ్
అలిపిరి నుండి అప్ ఘాట్ రోడ్( రెండవ ఘాట్ రోడ్)లో జరుగుతు న్న పనులను సోమవారం ఈవో పరి శీలించారు.
ఈ సందర్భంగా తిరుపతి నుండి తి రుమలకు వెళ్ళే ఘాట్ రోడ్డులో కాం క్రీట్ తో రీటైనింగ్ వాల్ నిర్ మాణాన్ని పరిశీలించారు. అక్క డక్కడ తొట్టేలు ఏర్పాటు చేసి నీటితో నింపాలన్నారు. అదేవిధం గా పారిశుద్ధ్యానికి పెద్ద పీట వేస్తూ అదనపు సిబ్బందిని ఏర్ పాటు చేయాలని అధికారులను ఆదే శించారు.
భక్తులకు మరింత ఆహ్లాదం కలిగిం చే విధంగా పూల మొక్కలతో సుందరీ కరించాలని, ఇందుకోసం అవసరమైన చో ట భూమి చదువు చేసి తగిన పూల మొ క్కలు పెంచాలని అధికారులను ఆదే శించారు. ఘాట్ రోడ్లలలో జరు గుతున్న అభివృద్ధి కార్యక్రమా లను పరిశీలించి పలు సూచనలు చేశారు.

No comments :
Write comments