తిరుమల శ్రీవా
ఇటీవల శ్రీవారి వీఐపీ బ్రేక్ టికెట్లు ఇప్పిస్తామని శ్రీ వనం నటరాజ నరేంద్ర కుమార్, శ్రీ కెఎస్. నటరాజ శర్మలు రూ 90, 000 తీసుకుని మోసం చేసినట్లు హైదరాబాద్కు చెందిన శ్రీ వై. శ్రీ విశ్వనాథ్కు ఫిర్యాదు చే శారు.
శ్రీ వై. శ్రీ విశ్వనాథ్ ఫిర్యా దు మేరకు శ్రీ వనం నటరాజ నరేం ద్ర కుమార్, శ్రీ కె.ఎస్. నటరా జ శర్మ లు వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్లు ఇస్తామని చెప్పి 2024 ఆగస్టు 16వ తేదీ 12 మంది కోసం రూ.90,000/- వసూలు చేసినట్ లు పేర్కొన్నారు. అప్పటి నుండి పలు మార్లు ఫోన్ చేసి తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరినప్పటికీ వారు స్పందించ లేదు.
శ్రీ వై. శ్రీ విశ్వనాథ్ ఫిర్యా దు తరువాత టీటీడీ విజిలెన్స్ వి భాగం విచారణలో సదరు నిందితులు హైదరాబాద్ జంట నగరాలలో పలువు రిని ఇలాగే మోసం చేస్తున్నారని, వీరిపై ఇప్పటికే దాదాపు 12 పో లీస్ కేసులు నమోదయ్యాయి. ఆరోపణలలో ఉన్న శ్రీ వనం నటరా జ నరేంద్ర కుమార్, శ్రీకెఎస్. నటరాజ శర్మలు టిటిడి ఉద్యోగులు కాదు. వీరికి టిటిడితో ఎలాంటి సంబంధం లేదు.
భక్తుల నుండి తరచూ నకిలీ దర్శన టికెట్ల బుకింగ్పై టిటిడికి ఫి ర్యాదులు అందుతున్నాయి. శ్రీవా రి దర్శనం, వసతి కోసం అనధికార వెబ్ సైట్ లను ఆశ్రయించి వద్దని , టిటిడి వెబ్సైట్ ద్వారా బుకిం గ్ చేసుకోవాలని భక్తులకు సూచిం చింది. టిటిడి సేవలకు సంబంధించి https://ttdevasthanams.ap. gov.in , ttdevasthanams మొబైల్ యాప్ ద్ వారా ఆన్ లైన్ లో తమ ఆధార్ కార్ డు ఆధారంగా బుక్ చేసుకోవాలని టి టిడి సూచించింది. టిటిడి సమాచా రం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 155257 ను సంప్రదించాలి.
దళారుల అక్రమాలపై భక్తులకు టిటిడి పలు ప్రసార, ప్రచార మాధ్ యమాల్లో అవగాహన కల్పించేందు కు టిటిడి చర్యలు చేపట్టిం ది.
దళారులపై అనుమానం వస్తే టిటిడి విజిలెన్స్ అధికారులు 0877- 2263828 సదరు ఫోన్ నెంబర్ లో ని రంతరం అందుబాటులో ఉంటారని, ఫిర్ యాదు చేయాలని టిటిడి సూచించింది .

No comments :
Write comments