టిటిడిలో ఆర్
తిరుమలలో శ్రీవారి క్యూ కాంప్ లెక్సులలో సామాన్య భక్తులు ఎదు ర్కొంటున్న సమస్యలు దృష్టిలో పె ట్టుకొని ఉచితంగా గూగుల్ / టి సిఎస్ లతో పాటు ఇతర సంస్థల సహకా రంతో అధునాతన ఏఐ టెక్నాలజీ ఉపయో గించి నిర్దేశించిన సమయం లోపు భక్తులకు దర్శనం కల్పించాలని టిటిడి పాలకమండలి చర్చించి నిర్ ణయించిందని టిటిడి ఛైర్మన్ తెలి పారు.
శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్ తులకు స్వామివారి దర్శనాన్ని ని ర్దేశించిన సమయానికి కల్పించేం దుకు, దర్శనం సమయాన్ని భక్తులకు ముందస్తుగా తెలియజేయడానికి మా త్రమే ఏఐ విధానాన్ని అమలుకు ని ర్ణయించామన్నారు.
భక్తులకు శ్రీవారి దర్శన సమయం ముందుగా తెలియడం ద్వారా భక్తులు ఎక్కువ సమయం కంపార్ట్మెంట్ లలో వేచియుండకుండా ఇతర ఆలయాలను సం దర్శించేందుకు వీలుగా టిటిడి పాలక మండలి నిర్ణయించిందన్నారు.
ఇలాంటి సమయంలో విశ్రాంత సీనియర్ ఐఏఎస్ అధికారి, టిటిడి మాజీ ఈఓ శ్రీ ఎల్వీ సు బ్రహ్మణ్యం ఏఐ టెక్నాలజీ పై అవగాహన లేకుండా వ్యాఖలు చేయడం బాధాకరమని టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు ఖండించారు.
ఒక సీనియర్ అధికారిగా పని చేసి న అనుభవం ఉన్న శ్రీ ఎల్వీ సుబ్ రహ్మణ్యం, తిరుమలలో ఏఐ టెక్నా లజీ నిరుపయోగమని వ్యాఖ్యలు చే యడం సమంజసం కాదని, ఇలాంటి మాటలు భక్తుల్లో గందరగోళం సృష్టేంచే లా ఉన్నాయన్నారు.
దాతల సహాయంతో టిటిడిలో ఉచితంగా చేస్తున్న పనిని కూడా వృధా అని అనడం ఆయన విజ్ఞతకు వదిలేస్తున్ నామని ఛైర్మన్ తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా ఏఐ సాంకేతి కతను ఉపయోగించి సేవలను సులభతరం చేస్తుంటే, అదే పద్దతిలో ఏఐ టె క్నాలజీ ద్వారా టీటీడీలో కేవలం దర్శనం సమయాన్ని భక్తులకు ముం దస్తుగా తెలియజేసేందుకు, మరింత సౌకర్యవంతంగా, సులభతరం చేసేందు కు మాత్రమే ఉపయోగించేలా నిర్ణయిం చామన్నారు.
వాస్తవాలు ఇలా ఉండగా ఏఐ టెక్నా లజీకి స్వస్తి పలకమని శ్రీ ఎల్ వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్ యలు సబబు కాదన్నారు.

No comments :
Write comments