తిరుచానూరు శ్
ఇందులోభాగంగా మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు శ్రీ కృష్ణ స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు శ్రీకృష్ణ స్వామివారి వారికి ఊంజల్సేవ ని ర్వహించారు. సాయంత్రం 6.15 గం టల నుండి శ్రీకృష్ణస్వామివారి ఊరేగింపు సందర్భంగా ఉట్లోత్సవం, ఆస్థానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయఅధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
.jpg)
No comments :
Write comments