తిరుచానూరు శ్
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా వేకు వజామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్ యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. ఈ పర్వది నాన అమ్మవారు బంగారు చీరతో విశే ష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్ చారు.
అనంతరం శ్రీ పద్మావతీ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై ఆశీను లను చేశారు. అక్కడ విష్వక్సేనా రాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్ మీ సహస్రనామార్చన, అష్టోతర శత నామావళి నిర్వహించారు. ఈ సందర్ భంగా అమ్మవారిని రోజా, చామంతి, మల్లె, సంపంగి, తులసి, పన్నీరు ఆకు, మరువము, తామరపూలు, వృక్షి వంటి సాంప్రదాయ పుష్పాలతో అమ్ మవారిని ఆరాధించారు.
ఈ సందర్భంగా అమ్మవారిని 9 గ్రం థులతో(నూలుపోగు) అలంకరించారు. ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు గు ర్తుగా ఆరాధించారు.
భవిష్యోత్తర పురాణంలో వ్యాస భగవానుడు వరలక్ష్మీ వ్రతం పూజా విధానాన్ని, మహత్యాన్ని తెలియజే శారని ఆలయ అర్చకులు శ్రీ శ్రీని వాస ఆచార్యులు తెలిపారు. పూర్వం శంకరుడు పార్వతిదేవికి ఈ వరలక్ ష్మీ వ్రతం విశిష్ఠత, ఆచరిం చవలసిన విధానాన్ని తెలియ చేసి నట్లు పురాణాల ద్వారా తెలుస్తోం దన్నారు. త్రేతాయుగంలో కుండలినీ నగరంలో నివసించిన చారుమతి అనే భక్తురాలు వరలక్ష్మీ నోము ఆచరిం చి పొందిన ఫల ప్రదాన్ని ఈ సందర్ భంగా వివరించారు. సాక్షాత్తు శ్ రీ మహాలక్ష్మి ప్రీతితో తిరుచా నూరులో శ్రీ పద్మావతీ అమ్మవారు అవతరించారని, వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న మహిళలకు సత్సంతానం, దీర్ఘమాంగల్ యసౌఖ్యం, సిరిసంపదలు, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం వంటి ఎన్నో మహా ఫలాలు కలుగుతాయని పురాణాల ద్వా రా తెలుస్తోందన్నారు.
తరువాత 12 రకాల వివిధ నైవేద్యా లను అమ్మవారికి నివేదించారు. అనంతరం మహా మంగళ హరతితో వరలక్ష్ మీ వ్రతం ముగిసింది.
ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ జె .శ్యామల రావు మీడియాతో మాట్లాడు తూ, వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతాన్ని అత్యంత వై భవంగా నిర్వహించినట్లు చెప్పారు .
ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడి కి అమ్మవారి ప్రసాదాలు అందించే లా చర్యలు చేపట్టామన్నారు.
మహిళలు పెద్ద సంఖ్యలో వ్రతంలో పాల్గొన్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లే కుండా ప్రత్యేక క్యూలైన్లు, అన్ నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ, తదితర ఏర్పాట్లు చేశామన్నారు. వరలక్ష్మీ వ్రతాన్ని భక్తులు వీ క్షించేలా ఎస్వీబీసీ ద్వారా ప్ రత్యక్ష ప్రసారాలు అందించామన్నా రు.
ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ వ్యా ప్తంగా టిటిడికి చెందిన 52 ఆలయా ల్లో 8 లక్షల గాజులు, 1.60 లక్షల కంకణాలు, 1.60 లక్షల పసుపు దారాలు, 1.60 లక్షల కుంకుమ ప్యాకెట్లు, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పు స్తక ప్రసాదాలను అందించామన్నారు .
భక్తులను విశేషంగా అకట్టుకున్న వ్రత మండపం
టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్యర్ యంలో ఆస్థాన మండపంలో ఏర్పాటు చే సిన వ్రత మండపం భక్తులను విశేషం గా ఆకట్టుకుంది. 40 మంది సిబ్బంది, 3 టన్నుల సంప్రదాయ పుష్పాలు, ఆరు రకాల 30 వేల కట్ ఫ్లవర్స్ తో మూడు రోజుల పాటు శ్రమించి అమ్మవారి ఆలయం, ఆస్థాన మండపం, వ్రత మండపాన్ని సర్వాంగ సుందరం గా అలంకరించారు.
ఇందులో బత్తాయి, ఆపిల్ వంటి ఫలాలు, వివిధ సంప్రదాయ పుష్పా లతో వ్రత మండపాన్ని అద్భుతంగా రూపొందించారు. మండపం పైభాగంలో గజ లక్ష్మీ అమ్మవారు, కింది భా గంలో రెండు వైపుల ఐరావతాలు ప్ రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆస్ థాన మండపాన్ని అష్టలక్ష్మి మూర్ తులతో, రోజాలు, తామరపూలు లాంటి రంగురంగుల పుష్పాలతో శోభాయమానం గా అలంకరించారు. చెన్నైకి చెంది న దాత విరాళంతో పుష్పాలంకరణ చే పట్టామని ఉద్యానవన విభాగం డెప్ యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసు లు తెలిపారు.
భక్తులందరూ వ్రతాన్ని వీక్షించేం దుకు వీలుగా ఆస్థాన మండపంలో, పు ష్కరిణి వద్ద, వాహన మండపం వద్ద, ఫ్రైడే గార్డెన్స్, తొలప్ప గా ర్డెన్ వద్ద కలిపి 5 ఎల్ఇడి స్ క్రీన్లు ఏర్పాటు చేశారు.
స్వర్ణరథోత్పవం
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాయం త్రం 6 గంటలకు అమ్మవారు స్వర్ ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించను న్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, టిటిడి బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మీ, శ్రీ జి.భానుప్రకాశ్ రెడ్డి, టిటిడి ఎక్స్ అఫిషియో మెంబర్ శ్రీ దివాకర్ రెడ్డి, జే ఈవో శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ హరీంధ్రనాథ్, హెడిపిపి సెక్రటరీ శ్రీ శ్రీరాం రఘునాథ్ , విజివోలు శ్రీ సురేంద్ర, శ్రీ రాంకుమార్ , ఏఈఓ శ్రీ దేవరాజు లు, ఆలయ అర్చకులు శ్రీ బాబుస్వా మి, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్ స్పెక్టర్లు, ఇతర అధికారులు, వి శేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నా రు.





















No comments :
Write comments