తిరుమల శ్
ముందుగా ఉదయం 09.00 గం.లకు శ్వే త భవనం ముందు ఉన్న శ్రీ సాధు సు బ్రహ్మణ్య శాస్తీ విగ్రహానికి, తదుపరి ఎస్వీ ఓరియంటర్ కాలేజీ పరిసరాలలో ఉన్న శ్రీ గౌరిపెద్ది రామసుబ్బశర్మ విగ్రహానికి పుష్ పాంజలి ఘటిస్తారు.
అదేరోజు తిరుపతిలోని శ్రీ అన్ నమాచార్య కళామందిరంలో మొదటి సె షన్ లో ఉదయం 10.30 గం.ల నుండి మధ్యాహ్నం 12.30 గం.ల వరకు శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రీ, రెం డో సెషన్ లో సాయంత్రం 06.00 గం. ల నుండి 08.00 గం.ల వరకు శ్రీ గౌరిపెద్ది రామసుబ్బ శర్మ లకు సంబంధించిన సాహితీ సదస్సు నిర్ వహిస్తారు.

No comments :
Write comments