తిరుమల శ్రీ వేంకటేశ్వర
ముఖ్యాంశాలు:
* ఈరోజు మొత్తం 18 కళా బృందాలు ప్రదర్శనలు ఇచ్చాయి.
* దేశంలోని 10 రాష్ట్రాల నుండి వచ్చిన కళాకారులు తమ సంస్కృతి ని ప్రతిబింబించారు.
* మొత్తం 482 మంది కళాకారులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
వైవిధ్యభరిత కళా ప్రదర్శనలు
ముత్యపు పందిరి వాహన సేవ ముందు, దేశంలోని వివిధ ప్రాంతాల కళాకా రులు ప్రదర్శించిన అద్భుతమైన నృ త్యాలు భక్తులకు కనువిందు చేశా యి.
తెలంగాణ నుండి వచ్చిన బృందం లం బాడీ నృత్యంతో ఉల్లాసభరితమైన ప్ రదర్శన ఇవ్వగా, ఒరిస్సా కళాకారు లు శ్రీకృష్ణ లీలలు, రాసకేలీ వం టి శాస్త్రీయ రూపకాలతో ఆకట్టుకు న్నారు.
ఉత్తరాఖండ్ నుండి వచ్చిన చోళియా నృత్యం యుద్ధ వీరుల సంప్రదాయా న్ని ప్రతిబింబించగా, రాజస్థాన్ , గుజరాత్ బృందాలు ప్రసిద్ధి చెం దిన దాండియా, రాస్/గర్భ జానపద నృత్యాలతో రంగుల శోభను తీసుకొచ్ చాయి.
తిరుపతికి చెందిన మోక్షదాయకం ప్ రత్యేక భక్తి మార్గాన్ని ప్రదర్ శించింది. శాస్త్రీయ నృత్యాలలో, తమిళనాడు నుండి భరతనాట్యం, ఆం ధ్రప్రదేశ్ నుండి కూచిపూడి, కేరళ నుండి మోహిణీ అట్టం తమ సు న్నితమైన, భావయుక్తమైన ప్రదర్ శనలతో అలరించాయి.
కర్ణాటక బృందాలు ముక్తినాథ రథం వంటి సాంప్రదాయ రూపకాలను ప్రదర్ శించగా, మహారాష్ట్ర నుండి వచ్చి న డ్రమ్ముల విన్యాసం ప్రేక్షకు లను ఉత్తేజపరిచింది.
ఈ ప్రదర్శనలన్నీ HDPP, ANP,, DSP, SVCMD ల ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగాయి.












No comments :
Write comments