తిరుమల శ్
వజ్రాలతో పొదిగిన ఈ స్వర్ణ యజ్ ఞోపవీతం 3.860 కేజీల బంగారంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దబడింది.
ఈ మేరకు దాతలు ఈ కానుకను శ్రీవా రి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్. నా యుడు గారికి అందజేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ దాతలను అభి నందించి, శ్రీవారి తీర్థప్రసాదా లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మీ, శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, శ్ రీ నరేష్ కుమార్, శ్రీ శాంతారా మ్ తదితరులు పాల్గొన్నారు.

No comments :
Write comments