తిరుమలలో
ఈ సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్ రీవారి సుదర్శన చక్రత్తాళ్వారు ను ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీ భూవరాహస్వామి ఆలయం పక్కనున్న స్ వామివారి పుష్కరిణి చెంతకు తీసు కువెళ్లి అర్చకులు ఆగమొక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్ తారు.
అనంతరం శ్రీవారి సుదర్శన చక్రత్ తాళ్వార్లకు స్వామి పుష్కరిణిలో అభిషేకాదులు నిర్వహించి తిరిగి ఆలయానికి వేంచేపు చేస్తారు.
కాగా అనంతుడు అనగా ఆదిశేషుడు. ఆదిశేషుడుపై అనంతపద్మనాభస్వామి వారి అవతారంలో ఉన్న శ్రీమహావిష్ ణువును ప్రార్థిస్తూ గృహస్థులు సౌభాగ్యంకోసం ఈ వ్రతాన్ని ఆచరి స్తారు.
శ్రీ మహావిష్ణువు అనంతకోటి రూపా లలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్ రీవేంకటేశ్వరస్వామి వారికి ఎంత ప్రాశస్త్యం ఉందో అదేవిధంగా శయన మూర్తిగా శ్రీ అనంత పద్మనా భస్వామికి అంతే వైశిష్ఠ్యం ఉంది .
ప్రతి ఏటా ఈ పర్వదినాన దేశవ్యా ప్తంగా ఉన్న 108 శ్రీ వైష్ణవ ది వ్యక్షేత్రాలలో అనంత పద్మనాభ వ్ రతం నిర్వహించడం ఆనవాయితీగా వ స్తోంది. తిరుమల శ్రీ వైష్ణవ ది వ్య దేశాలలో ప్రధానమైనది కావడం తో అనంత పద్మనాభ వ్రతాన్ని అర్ చకులు ఘనంగా నిర్వహిస్తారు.
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవా లలో చివరి రోజున, వైకుంఠ ద్వా దశి, రథసప్తమి, ఆనంత పద్మనాభవ్ రతం పర్వదినాలలో మాత్రమే చక్రస్ నానం నిర్వహిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధి కారిచే జారీ చేయబడింది.
.jpeg)
No comments :
Write comments