తిరుమల, 2025 సెప్టెంబర్ 08: శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ప్రా రంభమైంది. ఆదివారం రాత్రి 9. 50 నుండి 1.31 గంటల వరకు చం ద్ర గ్రహణం ఉన్న కారణంగా ముందు గా నిర్ణయించిన ప్రకారం సాయం త్రం 3.30 గంటలకు ఆలయం తలు పులు మూశారు.
దాదాపు 12 గంటల అనంతరం సోమవా రం ఉదయం 3 గంటలకు ఆలయ తలుపు లు తెరిచారు. ఆలయ శుద్ధి, పుణ్ యాహవచనం, కైంకర్యాలు నిర్వ హించారు. అనంతరం భక్తులను దర్ శనానికి అనుమతించారు.
అన్నప్రసాద వితరణ ప్రారంభం
చంద్ర గ్రహణం కారణంగా ఆదివా రం మధ్యాహ్నం 3 గంటలకు మూసివే సిన మాతృశ్రీ తరిగొండ వెంగమాం బ అన్నప్రసాదం కాంప్లెక్సును 7.30 గంటలకు తెరిచారు. వంటశా ల శుద్ధి అనంతరం ఉదయం 8.30 గం టల నుండి భక్తులకు అన్నప్ర సాద వితరణ ప్రారంభమైంది.


No comments :
Write comments