సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేది వరకు శ్
ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల సమయం లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతి గదుల కేటాయిం పునకు చర్యలు చేపట్టాలని ఆదేశిం చారు.
బ్రహ్మోత్సవాలకు విచ్చేసే వీఐపీ లకు వసతి సౌకర్యంలో ఎలాంటి లోటు పాట్లు తలెత్తకుండా రిసెప్షన్, ప్రోటోకాల్ విభాగాలు సమన్వయంతో పని చేయాలన్నారు.
విశ్రాంతి గృహాలను పరిశీలించి ఏవైనా మరమ్మతులు ఉంటే త్వరితగతి న పూర్తి చేయాలని చెప్పారు.
ఆలయంలో విధులు నిర్వహించే ఉద్యో గులు క్రమశిక్షణతో బాధ్యతాయుతం గా పని చేయాలని సూచించారు.
అంతకు పూర్వం ఆయన అన్న ప్రసాద విభాగ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను కూడా సంబంధిత అధికారులతో సమీక్ షించారు.
ఈ సమావేశంలో సీవీఎస్వో శ్రీ ము రళీకృష్ణ, రిసెప్షన్ డిప్యూటీ ఈవో శ్రీ భా స్కర్, వీజీవో శ్రీ సురేంద్ర, ఓఎస్డీ సత్రా నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


No comments :
Write comments