తిరుమలలో
అనంత పద్మనాభ వ్రతాన్ని ప్రతి ఏటా తిరుమలలో భాద్రపద శుక్ల చతు ర్దశి నాడు నిర్వహిస్తారు. ఈ సం దర్భంగా శ్రీవారి ఆలయంలో ఉదయం పూజలు చేసిన తరువాత శ్రీ సుదర్ శన చక్రత్తాళ్వారును ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ వరాహస్వామి ఆలయం చెంత ఉన్న స్వా మి పుష్కరిణిలో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చే పట్టారు. అనంతరం చక్రస్నానం ని ర్వహించారు.
శ్రీ మహావిష్ణువు అనంతకోటి రూపా లలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్ రీవేంకటేశ్వరస్వామి వారికి ఎంత ప్రాశస్త్యం ఉందో అదేవిధంగా శయన మూర్తిగా శ్రీ అనంత పద్మనా భస్వామికి అంతే వైశిష్ఠ్యం ఉంది . ప్రతి ఏటా ఈ పర్వదినాన దేశవ్ యాప్తంగా ఉన్న 108 శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాలలో అనంత పద్మనాభ వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమల 108 శ్రీ వై ష్ణవ దివ్య దేశాలలో ప్రధానమైనది కావడంతో అనంత పద్మనాభ వ్రతాన్ ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిం చారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్ మోత్సవాలలో చివరి రోజున, వైకుం ఠ ద్వాదశి, రథసప్తమి, ఆనంత పద్ మనాభవ్రతం పర్వదినాలలో మాత్రమే చక్రస్నానం నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి , ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనా థం, ఇతర అధికారులు విశేష సంఖ్ యలో భక్తులు పాల్గొన్నారు.



No comments :
Write comments