శ్రీవారి
కేరళకు చెందిన కళాకారులు కథా కళి, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రా ష్ట్రాలకు చెందిన మహిళలు కూ చిపూడి, భరతనాట్యం, కోలాటాలు, తప్పెటగుళ్ళు కనువిందు చేసింది. అదేవిధంగా గుజరాత్ - గర్భా నృ త్యం, అస్సాం
- సత్రియ నృత్యం, రాజస్థాన్ - జఖరీ నృత్యం, ఝార్ఖండ్ - చౌ నృత్యంతో అలరించారు.
మహారాష్ట్ర - లావణి, పశ్చిమ బెం గాల్ - రాధాకృష్ణ రాసలీల, కర్ణాటక - హనుమాన్ చాలీసా నృత్ య రూపకం, మహారాష్ట్ర మరియు ఆం ధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెంది న కళాకారుల డ్రమ్స్ భక్తులను మైమరిపించాయి.
అదేవిధంగా దీపం నృత్యాలు, భజనలు, జానపద నృత్యాలు, కోలాటా లు, భక్తి, ఆధ్యాత్మికతల సమ్మే ళనంగా నిలిచాయి.
























No comments :
Write comments