పంచభూతాల
ఈ సందర్భంగా శ్రీఆదిత్య శర్మ " శ్రీ గౌరిపెద్ది రామసుబ్బశర్మ - ఆధ్యాత్మిక గమనం " అనే అంశంపై మాట్లాడుతూ, వేదాలు సమర్ధించిన పురాణాలు, వైదిక వంశాలను మాత్ర మే శ్రీ గౌరిపెద్ది అంగీకరిస్తా రని తెలిపారు. ప్రతి పనికి భక్ తిని జోడించి చేస్తే యజ్ఞం అవు తుందన్నారు. అన్నమాచార్య సంకీర్ తనల్లోని సారాన్ని అందులోని వి షయాన్ని వివరించారు.
అనంతరం విశ్రాంత ఎంఈఓ శ్రీ వెం కటరత్నం" శ్రీ గౌరిపెద్ది రామసు బ్బశర్మ - శిష్య వాత్సల్య " వి శేషాలు అనే అంశంపై మాట్లాడుతూ, అద్భుతమైన సాహితీ సృజన చేసిన ప్ రముఖులలో శ్రీ గౌరి పెద్ది ఒకరని అన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనలను పరి ష్కరించడంలో విశేష కృషి చేశారన్ నారు. నేటి తరం వారు తమ కంటే ముం దున్న గొప్ప తరాన్ని గురించి తె లుసుకోవాలన్నారు. భారత, భాగవత, పురాణ ఇతిహాసాలను అపూర్వ సాహిత్ యంతో అందించిన సంకీర్తనలను గౌ రపెద్ది రామసుబ్బశర్మ మనకు అందిం చారని వివరించారు.
ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్ రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ మేడసాని మోహన్, శ్రీ గౌరి పె ద్ది వెంకట భగవాన్, ఇతర అధికారు లు, పురప్రజలు పాల్గొన్నారు.


No comments :
Write comments