తి
ఈ ప్రదర్శనలు హిందూ ధర్మప్రచార పరిషత్, శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, దాస సాహిత్య ప్రా జెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు ల ఆధ్వర్యంలో నిర్వహించారు.
22 రాష్ట్రాల నుండి వచ్చిన 38 బృందాలు, మొత్తం 957 మంది కళాకా రులు పాల్గొని తమ తమ సాంప్రదాయ నృత్యరూపాలు ప్రదర్శించారు.
ఎస్వీ సంగీత నృత్య కళాశాల విద్ యార్థులు సమర్పించిన శ్రీనివాస కల్యాణం భక్తులను విశేషంగా ఆకట్ టుకుంది. రాజస్థాన్–గుమార్, కర్ణాటక–బేధర వేషం, మధ్యప్రదేశ్ –బరేడి, శ్రీకాకుళం–టప్పేటగుళ్ లు, విశాఖపట్నం–తిమ్సా, పంజాబ్– భాంగ్రా, జమ్మూ–కాశ్మీర్–డోగ్ రీ, తమిళనాడు–కరక్కట్టం, హర్యా నా–హర్యానవి, ఛత్తీస్గఢ్–పంటి నృత్యం, గుజరాత్–టిప్పని సంపె లు, పుదుచ్చేరి, గోవా, హిమాచల్ ప్రదేశ్ జానపద నృత్యాలు గరుడవా హన సేవకు ప్రత్యేక ఆకర్షణగా ని లిచాయి.
అదనంగా రాసలీల, కథయట్టం, ఉరియడి , మయూర నృత్యం, నవదుర్గ, యక్షగా నం వంటి కళారూపాలు భక్తులను మై మరిపించాయి. ఆంధ్రప్రదేశ్, తెలం గాణ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్ చేరి, కేరళతో పాటు ఈసారి మొదటి సారిగా గోవా, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్ గఢ్, జమ్మూ–కాశ్మీర్, పంజాబ్, హర్యానా, బీహార్, మణిపూర్, మధ్ యప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఒడిశా , రాజస్థాన్ రాష్ట్రాల కళాకారు లు తమ ప్రతిభను ప్రదర్శించి భక్ తులకు కళాత్మక మధురానుభూతిని కలిగించారు.
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
No comments :
Write comments