శ్రీవారి
ఈ కార్యక్రమం నృత్యాంజలితో ప్రా రంభమయ్యింది. ఆపై గోదా స్తుతి, తదుపరి వర్ణం, శ్రీమన్నారాయణుని శ్రీపాదమే శరణు, దశావతారస్తుతి వంటి నృత్యములు నయనానందకరంగా సాగింది.
ఈ కార్యక్రమం హిందూ ధార్మిక ప్ రాజెక్టుల ఆధ్వర్యంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో సప్తగిరి మాసపత్ రిక సీనియర్ ఉప సంపాదకురాలు డా. అల్లాడి సంధ్య, భక్తులు పాల్గొ న్నారు.


No comments :
Write comments