తిరుమల శ్
అనంతరం ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఈవో శ్రీ అని ల్ కుమార్ సింఘాల్ తో కలిసి చై ర్మన్ మీడియాకు వివరించారు.
సమావేశంలోని ముఖ్యాంశాలు:
- తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్ రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుం డి అక్టోబర్ 02వ తేదీ వరకు జరు గనున్నాయి. భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్ నాం.
- ఈ నెల 23వ తేదీ సాయంత్రం 7 గం టలకు అంకురార్పణతో శ్రీవారి బ్ రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నా యి. సెప్టెంబర్ 24వ తేదీ సాయంత్రం 05.43 గం.ల- 06.15 గం.ల మధ్య మీన లగ్నంలో ధ్ వజారోహణము నిర్వహించడం జరుగు తుంది.
- బ్రహ్మోత్సవాలలో భాగంగా సెప్ టెంబర్ 24వ తేదీన రాష్ట్ర ప్రభు త్వం తరుపున ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గా రు స్వామివారికి పట్టు వస్త్రా లను సమర్పిస్తారు. ముఖ్యమంత్రి గారి పర్యటన నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేపడుతున్నాం. అదే రో జు రాత్రి 9 గంటలకు శ్రీవారు పెద్దశేష వాహనంలో ముఖ్యమంత్రి వర్యులు పాల్గొంటారు.
- సెప్టెంబరు 25వ తేదీన ముఖ్య మంత్రి వర్యులు శ్రీ నారా చంద్ రబాబు నాయుడు పిఏసి- 5 శ్రీ వెంకటాద్రి నిలయాన్ని ప్రారంభిస్తారు.
- అదేవిధంగా 2026వ సంవత్సరాని కి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలను ముఖ్యమంత్రివర్యులు ఆవిష్కరిస్తారు.
- ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు ఇస్ రో సహకారంతో శాట్ లైట్ ఆధారంగా భక్తుల సంఖ్యను గణన చేసేందుకు చర్యలు చేపట్టాం.
- బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులను విశేషంగా ఆకట్టుకు నేలా పుష్పాలంకరణలు, వివిధ దేవతామూర్తుల ఆర్చిలు, ఎల్ఇడి తోరణాలు, అన్ని ప్రధాన కూడళ్ ళలో పెద్ద ఎల్ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నాం.
- బ్రహ్మోత్సల సందర్భంగా ఈ నెల 23వ తేదీ నుండి అక్టోబర్ 02వ తే దీ వరకు దివ్యాంగులు, వయోవృద్ ధులు, ఎన్.ఆర్.ఐ, చిన్నపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనా లను రద్దు చేశాం. బ్రేక్ దర్శనా లు కేవలం ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేశాం.
- ప్రతి రోజు 8 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుతున్నాం.
- ఈ నెల 28న గరుడ సేవ సందర్భంగా ఈ నెల 27వ తేదీ రాత్రి 9 గంట ల నుండి 29వ తేదీ సాయంత్రం 6 గం టల వరకు తిరుమలకు ద్విచక్ర వా హనాల రాకపోకలను రద్దు చేస్తున్ నాం. అదేవిధంగా, అలిపిరి, శ్రీ వారి మెట్టు నడక దారులు 28వ తేదీన రౌండ్ ద క్లాక్ తెరిచే ఉం టాయి.
- తిరుమలలోని రద్ధీ ప్రాంతాల్ లో అదనపు సిసి కెమెరాలు ఏర్పా టు చేస్తున్నాం.
- బ్రహ్మోత్సవాలలో చిన్న పిల్ లలు తప్పిపోకుండా జియో ట్యాగిం గ్ ఏర్పాటు చేస్తున్నాం.
- బ్రహ్మోత్సవాలలో నిరంతరా యంగా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాం.
- ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీ వారి భక్తులు స్వామివారి వాహ నసేవలను వీక్షించేలా హెచ్డి క్యాలిటీతో నాణ్యంగా ప్రత్యక్ ష ప్రసారం చేస్తాం.
- గరుడసేవనాడు 4 లక్షల మ జ్జిగ ప్యాకెట్లు భక్తులకు అం దించేందుకు చర్యలు తీసుకున్నాం .
- తిరుమలలో భక్తులను విశేషం గా ఆకట్టుకునేలా ఫల పుష్ప ప్ రదర్శన, ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నాం.
- అదే విధంగా, కర్ణాటక రాష్ట్ రం బెలగావిలోని కొలికోప్ప గ్రా మంలో టీటీడీ శ్రీవాణి ట్రస్టు నిధులతో 7 ఎకరాలలో శ్రీ వేం కటేశ్వరస్వామివారి ఆలయాన్ని నిర్మించేందుకు ఆమోదించాం.
- గుంటూరు జిల్లా తుళ్ళూరు మండ లం అనంతవరం గ్రామంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం లో రూ. 7.20 కోట్లతో రాజగోపురం, ముఖ మండపం, శ్రీ సుబ్రహ్మణ్య స్ వామివారికి ఆభరణాలు, అదేవిధం గా ఆలయంలో తాగు నీటి సౌకర్యం, ఆర్చి, మరుగుదొడ్లు, తదితర అభివృద్ధి కార్యక్రమాలు దశ లవారిగా చేపట్టేందుకు నిర్ణయం .
- అన్నమయ్య జిల్లా వాల్మీకిపు రంలోని శ్రీ పట్టాభిరామస్వామి వారి ఆలయ పుష్కరిణి, కల్యాణ వేదిక మండపం, రాజగోపురం, ఆర్ చి, కల్యాణ మండపం తదితర అభి వృద్ధి పనులకు రూ.5.73 కోట్లు , తరిగొండలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి పుష్కరిణి పునః నిర్మాణానికి రూ.1.50 కో ట్లతో పనులు చేపట్టేందుకు ని ర్ణయం.
- హైదరాబాద్కు చెందిన శ్రీ బ ద్రి వెంకటరెడ్డి, శ్రీ బద్ రి విష్ణువర్ధన్ రెడ్డిలు గుం టూరు జిల్లా, మంగళగిరి మండలం కాజా గ్రామంలో సర్వే నంబరు 141-2లో రూ.89.54 లక్షల విలు వ చేసే 0.74 సెంట్ల స్థలాన్ని దాతలు టీటీడీకి విరాళంగా అందిం చారు. సదరు భూమిని స్వీకరిం చేందుకు ఆమోదం.
• అదేవిధంగా, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదే శాల మేరకు మొదటి దశలో రాష్ట్రం లోని దళిత వాడల్లో 1000 ఆలయాలను నిర్మించేందుకు నిర్ణయం.
• టిటిడిపై దుష్ప్రచారం చేసేవారి పై క్రిమినల్ కేసులు నమోదు చే స్తాం.
ఈ సమావేశంలో టిటిడి బోర్డు సభ్ యులు శ్రీ జ్యోతుల నెహ్రూ, శ్రీ మతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి , శ్రీ ఎం.ఎస్.రాజు, శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీ నర్సిరెడ్ డి, శ్రీ సదాశివరావు, శ్రీమతి జానకి దేవి, శ్రీ జంగా కృష్ణమూ ర్తి, శ్రీ శాంతా రామ్, శ్రీమతి సుచిత్ర ఎల్లా, శ్రీమతి రంగశ్ రీ ఇతర బోర్డు సభ్యులు పాల్గొన్ నారు.




No comments :
Write comments