శ్రీవారి
గజ వాహనం – కర్మ విముక్తి
నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్ రతీక అయిన ఏనుగును దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి అవు తాయి. మంగళకరమైన గజరాజుకు అతి శయమైన మంగళత్వం కలిగించేందుకు శ్రీవారు ఆరో రోజు తన సార్వభౌ మత్వాన్ని భక్తులకు తెలిపేందుకు గజవాహనంపై ఊరేగుతాడు. ఏనుగు ఓం కారానికీ, విశ్వానికీ సంకేతం. స్వామి ప్రణవరూపుడు, విశ్వాకారు డూ, విశ్వాధారుడూ కనుక గజరాజుపై ఊరేగడం ఎంతో సముచితం. ఈ ఉత్సవం మనలోని అహంకారం తొలగితే మనపై రక్షకుడుగా భగవంతుడుంటాడనే సం గతి గుర్తు చేస్తుంది.
వాహన సేవలో ప్రత్యేక ఆకర్షణగా శ్రీవారి గజాలు
శ్రీవారి ఆలయ గజాలు మహాలక్ష్మి, పద్మజ, పద్మావతి, వైష్ణవి నేతృ త్వంతో మలయప్ప వాహన సేవల వైభవా న్ని పెంచాయి.
రంగురంగుల అలంకారాలతో గజవాహనం ముందు శరవేగంగా కదులుతూ భక్తు లకు కనువిందు చేశాయి.
వాహనసేవలో తిరుమల శ్రీశ్ రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్ వామి, టీటీడీ చైర్మన్ శ్రీ బీ. ఆర్.నాయుడు, ఈవో శ్రీ అనిల్ కు మార్ సింఘాల్, జేఈవో శ్రీ వీరబ్ రహ్మం, సీవీఎస్వో శ్రీ మురళీకృ ష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నా రు.







No comments :
Write comments