తిరుమల శ్
ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్రీ అనిల్కుమార్ సింఘాల్ మీడియా తో మాట్లాడుతూ సెప్టెంబరు 24 నుం డి అక్టోబరు 02వ తేదీ వరకు శ్ రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లన్ని పూర్ తి చేసినట్లు తెలిపారు. బ్రహ్ మోత్సవాలు, ఉగాది, ఆణివార ఆస్థా నం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముం దు వచ్చే మంగళవారం ఆలయంలో కోయి ల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిం చడం ఆగమానుసారంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆలయం లోని ఆనందనిలయం మొదలుకొని బంగా రువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పో టు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్ పుతోపాటు పూజాసామగ్రిని శుద్ధి చేసినట్టు తెలిపారు.
కాగా, ఆలయంలో ఉదయం 6 నుండి ఉదయం 10 గంటల వరకు శుద్ధి కార్యక్ రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా ని ర్వహించారు. ఈ సమయంలో స్వామివా రి మూలవిరాట్టును వస్త్రంతో పూ ర్తిగా కప్పి వేశారు. శుద్ధి పూ ర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చా కు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగం ధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రో క్షణం చేశారు. అనంతరం స్వామివా రి మూలవిరాట్టుకు కప్పిన వస్త్ రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకు లు శాస్త్రోక్తంగా నిర్వహించారు . ఆ తరువాత భక్తులను దర్శనానికి అనుమతించారు'', అని తెలిపారు.
పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అం తటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పి న వస్త్రాన్ని తొలగించి ప్రత్యే క పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్ వహించారు. ఆ తరువాత భక్తులను దర్శనానికి అనుమతించారు'', అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, పలువురు బో ర్డు సభ్యులు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ మురళీకృష్ణ, తదితర అధికారులు పా ల్గొన్నారు.





No comments :
Write comments