మారిషస్ దే
ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు రా ష్ట్ర దేవాదాయశాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ చై ర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ స్వా గతం పలికి దర్శన ఏర్పాట్లు చేశా రు.
ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరిం చిన అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అం దించగా టీటీడీ చైర్మన్, ఈవోలు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ex- officio బోర్డు సభ్యులు శ్రీ ది వాకర్ రెడ్డి, టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.






No comments :
Write comments